జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 25, 2025న ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డ్ల పంపిణీ ఇప్పటివరకు 92% పూర్తయింది. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ
జనవరి నుంచి పట్టణాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ
జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 25, 2025న ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డ్ల పంపిణీ ఇప్పటివరకు 92% పూర్తయింది. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

