Sunday, 7 December 2025
  • Home  
  • జనవరి నుంచి పట్టణాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జనవరి నుంచి పట్టణాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ

జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 25, 2025న ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డ్‌ల పంపిణీ ఇప్పటివరకు 92% పూర్తయింది. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 25, 2025న ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డ్‌ల పంపిణీ ఇప్పటివరకు 92% పూర్తయింది. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.