పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి తల్లి గడ్డం చంద్రకళమ్మ పరమపదించారని తెలిసి, వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా దుఃఖిత కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

* చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి కి మాతృవియోగం *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి తల్లి గడ్డం చంద్రకళమ్మ పరమపదించారని తెలిసి, వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా దుఃఖిత కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

