శ్రీకాళహస్తి నవంబర్ 28, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం అంత్యక్రియలలో పాల్గొని అనంతరం చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,బర్రి సుదర్శన్ రెడ్డి, చంద్ర రెడ్డి, రవీందర్ రెడ్డి,పి చంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, గంగి రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, శివ రెడ్డి, సుబ్బా రెడ్డి,నాగరాజు రెడ్డి, చెంచయ్యా నాయుడు,సుమన్ రెడ్డి,శ్రీవారి సురేష్,మున్నా రాయల్,బుల్లెట్ జయశ్యామ్ రాయల్, యశ్వంత్ రెడ్డి,మరియు అనేక మంది నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,స్థానికులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై చెవిరెడ్డి జయమ్మకు తుది వీడ్కోలు పలికారు.

చెవిరెడ్డి జయమ్మ అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మేల్యే మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి
శ్రీకాళహస్తి నవంబర్ 28, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి శ్రీకాళహస్తి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి చెవిరెడ్డి జయమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం అంత్యక్రియలలో పాల్గొని అనంతరం చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,బర్రి సుదర్శన్ రెడ్డి, చంద్ర రెడ్డి, రవీందర్ రెడ్డి,పి చంద్ర రెడ్డి, శేఖర్ రెడ్డి, గంగి రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, శివ రెడ్డి, సుబ్బా రెడ్డి,నాగరాజు రెడ్డి, చెంచయ్యా నాయుడు,సుమన్ రెడ్డి,శ్రీవారి సురేష్,మున్నా రాయల్,బుల్లెట్ జయశ్యామ్ రాయల్, యశ్వంత్ రెడ్డి,మరియు అనేక మంది నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,స్థానికులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై చెవిరెడ్డి జయమ్మకు తుది వీడ్కోలు పలికారు.

