ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా ఈరోజు ఉదయం పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

చెయ్యరులో పెరుగుతున్న నీటిమట్టం రాజంపేట నందలూరు పెనగలూరు మండల ప్రజలకు విజ్ఞప్తి
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉన్నఫలంగా ఈరోజు ఉదయం పింఛా ప్రాజెక్టు నీటిమట్టం పెరిగినది అని. కావున ప్రస్తుతం దిగువకు 10853 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాము.రెండు రోజులు సెలవులు కాబట్టి నందలూరు మండలం గొల్లపల్లి మన్నూర్ మండలం గుడ్లూరు చెయ్యరు నది దగ్గర ప్రజలు పెద్ద మొత్తంలో పోయే అవకాశం ఉందని కాబట్టి పైన వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని పింఛ ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేంద్ర నాయక్ హెచ్చరిక జారీ చేశారు.

