Friday, 13 February 2026
  • Home  
  • చెన్నయ్యగారిపల్లి బోరు నీటి సమస్యపై మెడా విజయ శేఖర్ రెడ్డి తక్షణ స్పందన
- అన్నమయ్య

చెన్నయ్యగారిపల్లి బోరు నీటి సమస్యపై మెడా విజయ శేఖర్ రెడ్డి తక్షణ స్పందన

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లి గ్రామంలో బోరు నీటి సమస్యను గ్రామస్థులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడా విజయ శేఖర్ రెడ్డికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి సమస్య స్థలానికి చేరుకున్నారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన,సమస్య తీవ్రతను అంచనా వేసి తక్షణ చర్యలు ప్రారంభించారు.స్థానిక పరిస్థితులపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్‌తో సమావేశమైన మెడా విజయ శేఖర్ రెడ్డి, బోరు మరమ్మత్తు పనులను అత్యవసరంగా,త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందిపడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నాకున్న కట్టుబాటు ఎల్లప్పుడూ అదే ఉంటుంది. ఏ సమస్య అయినా వెంటనే నాకు తెలియజేయండి,మీ సమస్యల్ని త్వరగా పరిష్కరించేలా పనిచేస్తాను అని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.చెన్నయ్యగారిపల్లిలో బోరు మరమ్మత్తు కోసం అవసరమైన సాంకేతిక సహాయం యంత్రాంగం కూడా వేగంగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.గ్రామస్థులు తమ సమస్యపై వెంటనే స్పందించి వచ్చి పరిష్కార చర్యలు ప్రారంభించినందుకు మెడా విజయ శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లి గ్రామంలో బోరు నీటి సమస్యను గ్రామస్థులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడా విజయ శేఖర్ రెడ్డికి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి సమస్య స్థలానికి చేరుకున్నారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన,సమస్య తీవ్రతను అంచనా వేసి తక్షణ చర్యలు ప్రారంభించారు.స్థానిక పరిస్థితులపై గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్‌తో సమావేశమైన మెడా విజయ శేఖర్ రెడ్డి, బోరు మరమ్మత్తు పనులను అత్యవసరంగా,త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందిపడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ప్రజల సమస్యల పరిష్కారం పట్ల నాకున్న కట్టుబాటు ఎల్లప్పుడూ అదే ఉంటుంది. ఏ సమస్య అయినా వెంటనే నాకు తెలియజేయండి,మీ సమస్యల్ని త్వరగా పరిష్కరించేలా పనిచేస్తాను అని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.చెన్నయ్యగారిపల్లిలో బోరు మరమ్మత్తు కోసం అవసరమైన సాంకేతిక సహాయం యంత్రాంగం కూడా వేగంగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.గ్రామస్థులు తమ సమస్యపై వెంటనే స్పందించి వచ్చి పరిష్కార చర్యలు ప్రారంభించినందుకు మెడా విజయ శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.