Monday, 23 March 2026
  • Home  
  • చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు.
- చిత్తూరు

చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు.

చిత్తూరు జిల్లా AR పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఎస్‌.ఆర్‌. రాజశేఖర రాజు, డి.టి.సి. డి.ఎస్పీ జె. రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల 45 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో చీటింగ్‌ 1, కుటుంబ తగాదాలు 9, వేదింపులు 3, ఇంటి తగాదాలు 6, భూ తగాదాలు 16, డబ్బు తగాదాలు 8, దారి తగాదాలు 2 ఉన్నాయి. ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

చిత్తూరు జిల్లా AR పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఎస్‌.ఆర్‌. రాజశేఖర రాజు, డి.టి.సి. డి.ఎస్పీ జె. రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల 45 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో చీటింగ్‌ 1, కుటుంబ తగాదాలు 9, వేదింపులు 3, ఇంటి తగాదాలు 6, భూ తగాదాలు 16, డబ్బు తగాదాలు 8, దారి తగాదాలు 2 ఉన్నాయి. ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.