Sunday, 7 December 2025
  • Home  
  • చిట్వేల్ మండలంలో ₹3.72 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ”
- అన్నమయ్య

చిట్వేల్ మండలంలో ₹3.72 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ”

చిట్వేల్: చిట్వేల్ మండలంలోని పలు పంచాయతీల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ₹3,72,029 విలువైన చెక్కులను లబ్ధిదారుల గృహాలకు స్వయంగా వెళ్లి అందజేశారు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు. లబ్ధిదారుల వివరాలు: ననబాల నారాయణ – ₹20,614 (రాజుకుంట) రాయిని శారదమ్మ కుటుంబం – ₹56,442 (కేకే వడ్డిపల్లి) తంగుటూరి ప్రేమ్‌కుమార్ – ₹36,608 (వెంకటరాజుపల్లి) బాలే నాగేశ్వర – ₹59,427 (చిట్వేల్ టౌన్) నాగ రాజేశ్వరి – ₹34,560 (నాగవరం చొప్పవారిపల్లి) ఎరబట్టిన వంశీ శంకర్ – ₹43,795 (సి.కందులవారిపల్లి) యెద్దోటి భాస్కర్ – ₹1,20,583 (మార్గోపల్లి) ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల అవసర సమయంలో అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.” అన్నారు. యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ – “ఈ సహాయం లబ్ధిదారుల జీవితంలో వెలుగుని నింపుతుంది. అవసర సమయంలో ప్రజల పక్కన నిలబడే ప్రభుత్వం మనది.” అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిట్వేల్: చిట్వేల్ మండలంలోని పలు పంచాయతీల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ₹3,72,029 విలువైన చెక్కులను లబ్ధిదారుల గృహాలకు స్వయంగా వెళ్లి అందజేశారు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ పార్టీ ఇంచార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి కుమారుడు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు.

లబ్ధిదారుల వివరాలు:

ననబాల నారాయణ – ₹20,614 (రాజుకుంట)

రాయిని శారదమ్మ కుటుంబం – ₹56,442 (కేకే వడ్డిపల్లి)

తంగుటూరి ప్రేమ్‌కుమార్ – ₹36,608 (వెంకటరాజుపల్లి)

బాలే నాగేశ్వర – ₹59,427 (చిట్వేల్ టౌన్)

నాగ రాజేశ్వరి – ₹34,560 (నాగవరం చొప్పవారిపల్లి)

ఎరబట్టిన వంశీ శంకర్ – ₹43,795 (సి.కందులవారిపల్లి)

యెద్దోటి భాస్కర్ – ₹1,20,583 (మార్గోపల్లి)

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల అవసర సమయంలో అండగా నిలబడటం ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.” అన్నారు.

యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ – “ఈ సహాయం లబ్ధిదారుల జీవితంలో వెలుగుని నింపుతుంది. అవసర సమయంలో ప్రజల పక్కన నిలబడే ప్రభుత్వం మనది.” అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.