సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @
చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడి
ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర – ఇస్రో చైర్మన్ నారాయణన్
వయోమిత్ర అనే రోబోను పంపుతాం – ఇస్రో చైర్మన్
గగన్యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయి,రాకెట్లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నాం -ఇస్రో చైర్మన్ నారాయణన్


