శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి తమ 30వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి అభిషేక సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు దంపతులు తమ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ శ్రీకాళహస్తి నియోజక వర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే దంపతులకు దుశ్శాలువతో ఘనంగా సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతుల 30వ వివాహ వార్షికోత్సవం
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు వారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి తమ 30వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి అభిషేక సేవలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు దంపతులు తమ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ శ్రీకాళహస్తి నియోజక వర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే దంపతులకు దుశ్శాలువతో ఘనంగా సన్మానించి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

