నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం కార్యాలయంలో గల వినాయక దేవాలయంలో వినాయకున్ని ప్రతిష్టించి సంఘం సభ్యులు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా వినాయక చవితి కార్యక్రమం
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పద్మనాయక వెలమ సంఘం కార్యాలయంలో బుధవారం వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంఘం కార్యాలయంలో గల వినాయక దేవాలయంలో వినాయకున్ని ప్రతిష్టించి సంఘం సభ్యులు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

