పున్నమి ప్రతినిధి
పాలేరు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75 వ జన్మదినము సం దర్భముగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో తిరుమలాయ పాలెం మండలం లో గల సుబ్లేడు గ్రామం లో తలసేమియా వ్యాది తో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్త దాన శిబిరం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం కీ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు భూపాలపల్లి ఇంచార్జి గల్లా సత్య నారాయణ, కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు చావ కిరణ్ , మాజీ ప్రధాన కార్యదర్శి భూక్యా శ్యాం సుందర్ నాయక్ర్ యువ మోర్చా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు అనంతు ఉపేందర్గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యావర్గం సభ్యులు తక్కెల్లా పల్లి నరేంద్ర, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


