మర్రిపాడు మండలంలోని చిన్నమాచనూరు పంచాయతీ పరిధిలోని నేర్దనంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎడమ కంటి నాగేంద్ర గ్రామ అభివృద్ధికి చేసిన విశేష సేవలకు గాను ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది.P4 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాగేంద్ర చేసిన సేవలను అభినందిస్తూ, గ్రామ అభివృద్ధికి ఇలాంటి సేవాభావంతో ముందుకు వచ్చే నాయకులు మరింత అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చూపిన కృషి ప్రశంసనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని నాగేంద్రను అభినందించారు.

*గ్రామ అభివృద్ధికి సేవలు – నాగేంద్రకు ప్రశంసా పత్రం…*
మర్రిపాడు మండలంలోని చిన్నమాచనూరు పంచాయతీ పరిధిలోని నేర్దనంపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎడమ కంటి నాగేంద్ర గ్రామ అభివృద్ధికి చేసిన విశేష సేవలకు గాను ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది.P4 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నాగేంద్ర చేసిన సేవలను అభినందిస్తూ, గ్రామ అభివృద్ధికి ఇలాంటి సేవాభావంతో ముందుకు వచ్చే నాయకులు మరింత అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన చూపిన కృషి ప్రశంసనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొని నాగేంద్రను అభినందించారు.

