సిఎస్ పురం: పెద్దగోగులపల్లి, ఆర్ కె. పల్లి, కంభంపాడు గ్రామల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలం వ్యవసాయ అధికారి పి. మధుబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి రైతు ఇంటిని సందర్శించి ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు వివరించాలని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురుంచి వివరించారు. అన్నదాత సుఖీభవ పిఎమ్ కిసాన్ పథకం మరియు నీటి భద్రత, డిమాండ్ ఆదారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్ గురుంచి రైతులకు వివరించారు.
గ్రామాల్లో ‘రైతన్న… మీ కోసం ‘
సిఎస్ పురం: పెద్దగోగులపల్లి, ఆర్ కె. పల్లి, కంభంపాడు గ్రామల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలం వ్యవసాయ అధికారి పి. మధుబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి రైతు ఇంటిని సందర్శించి ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు వివరించాలని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురుంచి వివరించారు. అన్నదాత సుఖీభవ పిఎమ్ కిసాన్ పథకం మరియు నీటి భద్రత, డిమాండ్ ఆదారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్ గురుంచి రైతులకు వివరించారు.

