తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధే రాష్ట్ర పురోగతికి పునాదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పెంచుతూ, కూలీలకు సకాలంలో వేతన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నేతలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామాలే అభివృద్ధికి పునాది – స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభలో అరవ శ్రీధర్, ముక్కా సాయి వికాస్ రెడ్డి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధే రాష్ట్ర పురోగతికి పునాదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పెంచుతూ, కూలీలకు సకాలంలో వేతన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో NDA నేతలు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

