కామారెడ్డి, 02 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) నాగేశ్వర్ రెడ్డి , సహాయక పరిశోధక అధికారి (ఏపీఓ) తిరు పతిరెడ్డి లను గొల్లపల్లి సర్పంచ్ అతికెల కిషన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి (హార్దిక స్వాగతం) తెలిపారు. ఈ ఘటన మండల అధికా రులు, గ్రామ నాయకుల మధ్య ఉత్తమ సహకారా న్ని, మర్యాదాబద్ధమైన సంబంధాలను ప్రతి బింబిస్తోంది.ఈ కార్యక్రమం మండలంలో, గ్రామం లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలులో సర్పంచ్ కిషన్ యాదవ్ అంకిత భావా నికి గుర్తింపుగా నిలిచింది. స్థానిక ప్రజలు సంతోషి స్తూ, మండలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, సర్పంచ్ సేవలు గ్రామ ప్రగతికి ముఖ్యమైనవి. మా సంప్రదింపులు ఇకపై మరింత బలపడతాయి” అని తెలిపారు.


