శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ గుమ్మిడిపూడి దశరథాచారి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం ఎక్సలెంట్ అవార్డు వరించింది.విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంట్ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిధిలో ఎక్సలెంట్ అవార్డు -2024-2025 ను దశరథాచారి కి అందించారు.గత 40 సంవత్సరాలుగా హస్తకళల అభివృద్ధికి ఆయన చేసిన సేవకు ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం.

గుమ్మిడిపూడి దశరదాచారి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం ఎక్సలెంట్ అవార్డ్
శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ గుమ్మిడిపూడి దశరథాచారి ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం ఎక్సలెంట్ అవార్డు వరించింది.విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంట్ వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆర్ట్స్ అండ్ కల్చర్ పరిధిలో ఎక్సలెంట్ అవార్డు -2024-2025 ను దశరథాచారి కి అందించారు.గత 40 సంవత్సరాలుగా హస్తకళల అభివృద్ధికి ఆయన చేసిన సేవకు ఈ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం.

