Thursday, 31 July 2025
  • Home  
  • గుంతల రోడ్డు బాగు చేయండి
- Featured

గుంతల రోడ్డు బాగు చేయండి

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె పంచాయితీ గొల్లపల్లి నుండి బండి వారి పల్లి గ్రామాలను కలిపే తారు రోడ్డు మట్టిరోడ్డు మారింది. రాకపోకలకు కష్టతరంగా అయిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పాదచారులు కష్టంగా మారిందని వాపోయారు.గత ప్రభుత్వం ఈ రహదారులకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. సుమారు 22 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మరమ్మతులకు నోచుకోని పరిస్థితి వల్ల గుంతలమయంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం దీన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

పలమనేరు, జూన్25,2020(పున్నమి విలేకరి): పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె పంచాయితీ గొల్లపల్లి నుండి బండి వారి పల్లి గ్రామాలను కలిపే తారు రోడ్డు మట్టిరోడ్డు మారింది. రాకపోకలకు కష్టతరంగా అయిందని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పాదచారులు కష్టంగా మారిందని వాపోయారు.గత ప్రభుత్వం ఈ రహదారులకు మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. సుమారు 22 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మరమ్మతులకు నోచుకోని పరిస్థితి వల్ల గుంతలమయంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం దీన్ని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.