Monday, 23 March 2026
  • Home  
  • గిరి బలిజ తొలగించి జీవో నెంబర్ 5ను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల బలిజ సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతిపత్రం ఇచ్చిన బలిజ సంగీయులు
- Blog

గిరి బలిజ తొలగించి జీవో నెంబర్ 5ను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల బలిజ సంఘం ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతిపత్రం ఇచ్చిన బలిజ సంగీయులు

నంద్యాల జీవో నెంబర్ 5 వలన బలిజలు మరియు గిరి బలిజలు నష్టపోతారని భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి బలిజ సంఘం పెద్దలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే సంబంధిత శాఖ మంత్రి సవిత తో ఫోన్లో మాట్లాడి జీవో నెంబర్ 5 విషయం గురించి చర్చించడం దీని వలన భవిష్యత్తులో సమస్య ఉత్పన్నమయ్య అవకాశముందని వివరించడం తో మంత్రి సవిత మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ జీవోను తటస్థంగా ఉంచామని అమలు చేయడం లేదని రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకుంటామని ఆమె భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం కాకముందే సరైన సమయంలో పరిష్కరించుకుంటే బాగుంటుందని మంత్రి ఫరూక్ మంత్రి సవిత కు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని ఇరువురికి నష్టం జరగకుండా చూస్తాననిసంఘీయులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శెట్టి విజయ్ కుమార్ , ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం , తోట రామయ్య , చలం బాబు , గాలి చంద్రశేఖర్ , కొమ్ము శ్రీహరి , గుద్దేటి వెంకటేశ్వర్లు , పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

నంద్యాల జీవో నెంబర్ 5 వలన బలిజలు మరియు గిరి బలిజలు నష్టపోతారని భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి బలిజ సంఘం పెద్దలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా స్పందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే సంబంధిత శాఖ మంత్రి సవిత తో ఫోన్లో మాట్లాడి జీవో నెంబర్ 5 విషయం గురించి చర్చించడం దీని వలన భవిష్యత్తులో సమస్య ఉత్పన్నమయ్య అవకాశముందని వివరించడం తో మంత్రి సవిత మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ జీవోను తటస్థంగా ఉంచామని అమలు చేయడం లేదని రాబోయే కాలంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సరైన నిర్ణయం తీసుకుంటామని ఆమె భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం కాకముందే సరైన సమయంలో పరిష్కరించుకుంటే బాగుంటుందని మంత్రి ఫరూక్ మంత్రి సవిత కు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని ఇరువురికి నష్టం జరగకుండా చూస్తాననిసంఘీయులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో శెట్టి విజయ్ కుమార్ , ప్రముఖ పారిశ్రామికవేత్త రాజారాం , తోట రామయ్య , చలం బాబు , గాలి చంద్రశేఖర్ , కొమ్ము శ్రీహరి , గుద్దేటి వెంకటేశ్వర్లు , పల్లె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.