Saturday, 21 March 2026
  • Home  
  • గిరిజన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ పాత్రసామానులు వితరణ చేసిన జనసేన సైనికులు
- తిరుపతి

గిరిజన కుటుంబానికి గ్యాస్ సిలిండర్ పాత్రసామానులు వితరణ చేసిన జనసేన సైనికులు

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో జనసేన పర్యటన చేసినప్పుడు ఒక కుటుంబం కొద్దిరోజుల క్రితం తమ ఇల్లు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు దగ్ధం అయిపోయాయని పాత్ర సామానులు, సిలిండర్ తో పాటు అన్ని దగ్ధమైపోయాయని ఆవేదన వ్యక్తం చేయడంతో వారి దీనవస్తని చూసి వెంటనే స్పందించినటువంటి జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్రబృందంతో కలిసి తమ వంతు భరోసాగా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడుతూ గ్యాస్ సిలిండర్, పాత్ర సామాన్లు, నిత్యవసర సరుకులు, ఇవ్వడం జరిగింది, గిరిజన కాలనీవాసులు అందరూ కూడా సాటి కుటుంబానికి చూపించినటువంటి సహాయక చర్యలను చూసి నాయకులందరుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, జానీ,గంధం శీను, కళ్లిపూడి వెంకటేష్, నాదెండ్ల రాజేష్, ప్రదీప్ కుమార్, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, డాక్టర్ నక్క ప్రసాద్, మహేష్, పసల సురేష్, పసల ఎలిషా, ముని చంద్ర,రమేష్ బాబు, శాంతి కుమార్, నాగరాజు, చందు,గోపి, సాయి, గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం పూడి గిరిజన కాలనీలో జనసేన పర్యటన చేసినప్పుడు ఒక కుటుంబం కొద్దిరోజుల క్రితం తమ ఇల్లు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు దగ్ధం అయిపోయాయని పాత్ర సామానులు, సిలిండర్ తో పాటు అన్ని దగ్ధమైపోయాయని ఆవేదన వ్యక్తం చేయడంతో వారి దీనవస్తని చూసి వెంటనే స్పందించినటువంటి జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్రబృందంతో కలిసి తమ వంతు భరోసాగా ఆ కుటుంబానికి సహాయంగా నిలబడుతూ గ్యాస్ సిలిండర్, పాత్ర సామాన్లు, నిత్యవసర సరుకులు, ఇవ్వడం జరిగింది, గిరిజన కాలనీవాసులు అందరూ కూడా సాటి కుటుంబానికి చూపించినటువంటి సహాయక చర్యలను చూసి నాయకులందరుకు కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, జానీ,గంధం శీను, కళ్లిపూడి వెంకటేష్, నాదెండ్ల రాజేష్, ప్రదీప్ కుమార్, మనీ, నవీన్, లక్ష్మణ్, హరి, డాక్టర్ నక్క ప్రసాద్, మహేష్, పసల సురేష్, పసల ఎలిషా, ముని చంద్ర,రమేష్ బాబు, శాంతి కుమార్, నాగరాజు, చందు,గోపి, సాయి, గిరిజన కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.