పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా
పోలీస్ ఉద్యోగం అంటేనే బందోబస్తులు, కోర్టు డ్యూటీలు, ఇలా రకరకాల పనులతో బిజిగా ఉండడం అందరికి తెలిసిందే కాని ఓ కానిస్టేబుల్ మాత్రం పోలీస్ ఉద్యోగంతో పాటు మానవత్వం, తోటి వారికి సాయం కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెర్ల తిరుమలాపురం గ్రామానికి చెందిన యాదమ్మ అనే గర్భిణి కాన్పు కోసం వచ్చింది. కాని డెలివరీ కోసం ఆపరేషన చేయాల్సిందేనని యాదమ్మ కు రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు ఆమె భర్త విష్ణుకు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుండగా రోడ్ సేప్టీ ప్రెసిడెంట్ ఎద్దుల వెంకటేష్ వారి పరిస్థితిని గమనించాడు. వెంటనే బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ జితేందర్ ను రక్తదానం చేయాలని కోరాడు. దీనికి వెంటనే అంగీకరించిన జితేందర్ వెంటనే గర్భిణి యాదమ్మ కు కావాల్సిన రక్తాన్ని దానం చేశాడు.ఆపరేషన్ కోసం కావాల్సిన రక్తాన్ని కానిస్టేబుల్ జితేందర్ మరో వ్యక్తి తిప్పర్తి గోపాల్ ఇద్దరు ఇవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు.కానిస్టేబుల్ జితేందర్ ఇటీవల బిజ

గర్భిణి కి రక్తదానం చేసిన కానిస్టేబుల్ జితేందర్
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ ఉద్యోగం అంటేనే బందోబస్తులు, కోర్టు డ్యూటీలు, ఇలా రకరకాల పనులతో బిజిగా ఉండడం అందరికి తెలిసిందే కాని ఓ కానిస్టేబుల్ మాత్రం పోలీస్ ఉద్యోగంతో పాటు మానవత్వం, తోటి వారికి సాయం కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెర్ల తిరుమలాపురం గ్రామానికి చెందిన యాదమ్మ అనే గర్భిణి కాన్పు కోసం వచ్చింది. కాని డెలివరీ కోసం ఆపరేషన చేయాల్సిందేనని యాదమ్మ కు రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు ఆమె భర్త విష్ణుకు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుండగా రోడ్ సేప్టీ ప్రెసిడెంట్ ఎద్దుల వెంకటేష్ వారి పరిస్థితిని గమనించాడు. వెంటనే బిజినపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ జితేందర్ ను రక్తదానం చేయాలని కోరాడు. దీనికి వెంటనే అంగీకరించిన జితేందర్ వెంటనే గర్భిణి యాదమ్మ కు కావాల్సిన రక్తాన్ని దానం చేశాడు.ఆపరేషన్ కోసం కావాల్సిన రక్తాన్ని కానిస్టేబుల్ జితేందర్ మరో వ్యక్తి తిప్పర్తి గోపాల్ ఇద్దరు ఇవ్వడంతో డాక్టర్లు ఆపరేషన్ చేసేందుకు సిద్దమయ్యారు.కానిస్టేబుల్ జితేందర్ ఇటీవల బిజ

