Tuesday, 24 March 2026
  • Home  
  • క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేద్దాం.. క్షత్రియ సంఘం నాయకుడు సంగ రాజు రవికుమార్ రాజు.
- E-పేపర్

క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేద్దాం.. క్షత్రియ సంఘం నాయకుడు సంగ రాజు రవికుమార్ రాజు.

క్షత్రియ క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేద్దాం.. క్షత్రియ సంఘం నాయకుడు సంగ రాజు రవికుమార్ రాజు. అన్నమయ్య జిల్లా నవంబర్ 8 (నవ్యాంధ్ర వార్తాపత్రిక ): రాజంపేటలోని పలపత్తూరు గ్రామం నందు జరుపబోయే క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని రైల్వేకోడూరు నియోజకవర్గ క్షత్రియ నాయకులు పిలుపునిచ్చారు. రైల్వే కోడూరు పట్టణంలోని రాఘవ రాజా పురం రవికుమార్ రాజు నర్సరీ నందు క్షత్రియ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంగ రాజు రవికుమార్ రాజు, ఓబులవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు గంగరాజు వెంకటేశ్వరరాజు, కంచిరాజు రామరాజు తదితరులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి రథసారథి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా హాజరు కాబోతున్నారని ఆదివారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో టోల్గేట్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం పూలమాలతో నివాళులర్పించి రాజంపేటకు బయలుదేరడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గంగరాజు సిద్దిరాజు, మాజీ సర్పంచ్ గంగరాజు పుష్పలత, తదితర క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.

క్షత్రియ
క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమం విజయవంతం చేద్దాం..

క్షత్రియ సంఘం నాయకుడు సంగ రాజు రవికుమార్ రాజు.

అన్నమయ్య జిల్లా నవంబర్ 8 (నవ్యాంధ్ర వార్తాపత్రిక ): రాజంపేటలోని పలపత్తూరు గ్రామం నందు జరుపబోయే క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేయాలని రైల్వేకోడూరు నియోజకవర్గ క్షత్రియ నాయకులు పిలుపునిచ్చారు. రైల్వే కోడూరు పట్టణంలోని రాఘవ రాజా పురం రవికుమార్ రాజు నర్సరీ నందు క్షత్రియ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సంగ రాజు రవికుమార్ రాజు, ఓబులవారిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకుడు గంగరాజు వెంకటేశ్వరరాజు, కంచిరాజు రామరాజు తదితరులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి రథసారథి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న క్షత్రియ కార్తీక వన మహోత్సవ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా హాజరు కాబోతున్నారని ఆదివారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో టోల్గేట్ సమీపంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం పూలమాలతో నివాళులర్పించి రాజంపేటకు బయలుదేరడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గంగరాజు సిద్దిరాజు, మాజీ సర్పంచ్ గంగరాజు పుష్పలత, తదితర క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.