జనవరి 2 నుంచి 8 దాకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి 300 రూపాయల వైకుంఠ దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వెబ్సైట్ ద్వారా లక్ష 500 టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి

- ఆంధ్రప్రదేశ్
క్షణాల్లో టీటీడీ టికెట్లు ఖాళీ
జనవరి 2 నుంచి 8 దాకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి 300 రూపాయల వైకుంఠ దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వెబ్సైట్ ద్వారా లక్ష 500 టికెట్లను ఆన్లైన్లో ఉంచింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి

