ఈ రోజు వింజమూరు లోని బాంగ్ల నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య నాయకులు రాష్ట్ర మహిళ క్రాకటూరు పుష్పంజలి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ రాబోవు పంచాయతీ ఎన్నికలకు గురించి మనకు ఓటు హక్కు కల్పించిన డా”బి ఆర్ అంబేద్కర్ ఇచ్చిన బాధ్యతలు లను ప్రతి ఒక్కరు సాగించాలని, ఆమె తెలిపారు.



