కౌలు రైతుల కష్టాలపై ద్రుష్టిసారించిన మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరిగారు కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ను తయారు చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు చొరవ చూపి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేసేవిధంగా ప్రణాళికను రూపొందించమని కోరారు.

కౌలు రైతుల కష్టాలపై ద్రుష్టిసారించిన MLA
కౌలు రైతుల కష్టాలపై ద్రుష్టిసారించిన మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరిగారు కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు అయ్యేలా చూడాలని కోరారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ను తయారు చేయాలని బ్యాంకు అధికారులకు సూచించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు చొరవ చూపి బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేసేవిధంగా ప్రణాళికను రూపొందించమని కోరారు.

