Monday, 8 December 2025
  • Home  
  • కొనుగోలు ప్రక్రయ సకాలంలో జరగాలి – సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి
- కామారెడ్డి

కొనుగోలు ప్రక్రయ సకాలంలో జరగాలి – సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి

కామారెడ్డి, 22 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం వరి కొనుగోలు కేంద్రం సందర్శన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్ , సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, ఇతర సిబ్బంది సమకూరారు. వెనుకబడిన లారీల కారణంగా ధాన్య సరఫరాకు అడ్డంకులు తలెత్త కుండా, డీసీవో స్పందించి సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ ను వెంటనే లారీల పంపిణీకి ఫోన్ చేశారు. ఈ చర్య రైతులకోసం వరి కొనుగోలును వేగవంతం చేయడానికి ఉపకరిస్తుందని అధికారులు తెలిపా రు.ఈ అంశం మీద స్థానిక ఆరోపణలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం రైతుల నియ మిత కొనుగోలును సులభతరం చేస్తుంది అని తెలిపారు.

కామారెడ్డి, 22 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) :

రామారెడ్డి మండల కేంద్రంలో శనివారం వరి కొనుగోలు కేంద్రం సందర్శన కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామ్మోహన్ , సొసైటీ చైర్మన్ మర్రి సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ పశుపతి, ఇతర సిబ్బంది సమకూరారు. వెనుకబడిన లారీల కారణంగా ధాన్య సరఫరాకు అడ్డంకులు తలెత్త కుండా, డీసీవో స్పందించి సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ ను వెంటనే లారీల పంపిణీకి ఫోన్ చేశారు. ఈ చర్య రైతులకోసం వరి కొనుగోలును వేగవంతం చేయడానికి ఉపకరిస్తుందని అధికారులు తెలిపా రు.ఈ అంశం మీద స్థానిక ఆరోపణలు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం రైతుల నియ మిత కొనుగోలును సులభతరం చేస్తుంది అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.