Thursday, 5 February 2026
  • Home  
  • కొట్టే సాయి ని సత్కరించిన ఏర్పేడు మండల జనసేన నాయకులు
- తిరుపతి

కొట్టే సాయి ని సత్కరించిన ఏర్పేడు మండల జనసేన నాయకులు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన కొట్టేసాయిని ఏర్పేడు మండల జనసేన నాయకులు ఆదివారం కలిసి దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య జన సైనికుడికి ఇంతటి కీలకమైన పదవిని అప్పగించడం పట్ల పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పాలకమండలి చైర్మన్గ్ గా కొట్టేసాయి దేవాలయ అభివృద్ధికి అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా నియమితులైన కొట్టేసాయిని ఏర్పేడు మండల జనసేన నాయకులు ఆదివారం కలిసి దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. సామాన్య జన సైనికుడికి ఇంతటి కీలకమైన పదవిని అప్పగించడం పట్ల పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పాలకమండలి చైర్మన్గ్ గా కొట్టేసాయి దేవాలయ అభివృద్ధికి అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.