Wednesday, 1 April 2026
  • Home  
  • కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష
- ఆంధ్రప్రదేశ్

కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందిస్తోంది. ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
విద్యార్థులకు సైన్స్ పై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో పరీక్ష నిర్వహించి ఉపకార వేతనాలు అందిస్తోంది. ఆన్ లైన్ లో నిర్వహించే ఈ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

6వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొనేందుకు అర్హులని, సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.