డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29
డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు. అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో మట్టి ఇళ్లలో ఉన్న 20 కుటుంబాలకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ ఉన్నారు.

కూలిన మట్టి ఇల్లు ని పరిశీలించిన అధికారులు
డుంబ్రిగుడ(పున్నమి ప్రతినిధి), అక్టోబర్:29 డుంబ్రిగూడ మండలం గసభ పంచాయతీ కేంద్రంలో తుఫాను కారణంగా మట్టిల్లు కూలింది. దీంతో సర్పంచ్ పాంగి సునీత విషయాన్ని మండల స్పెషల్ అధికారికి మరియు ఎంపీడీవోకి చరవాణిలో తెలియజేశారు. అధికారులు హుటా హుటిన గసభ గ్రామానికి చేరుకొని కూలిన ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామంలో మట్టి ఇళ్లలో ఉన్న 20 కుటుంబాలకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మాజీ సర్పంచ్ పాంగి సురేష్ కుమార్ ఉన్నారు.

