శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని కోర్టు వద్ద గల కర్మ క్రియల మండపం పక్కన ఉన్న చెంబేడు కాలువ ఆనుకుని ఉన్న 30 అడుగుల కోర్టు ప్రహరీ గోడ కూలిపోవడం తో అక్కడ పక్కనే ఉన్న రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో నిర్వాసితులకు భరోసా కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి వారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పై విషయాన్ని చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందిస్తూ అధికారులను అప్రమత్తం చేసి ఇళ్లు కోల్పోయిన వారికి మౌలిక వసతులను కల్పించి కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ఇల్లు కూలిపోయిన నిర్వాసితులకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

కూలిన కోర్టు ప్రహరీ గోడ- రెండు ఇళ్లు ధ్వంసం:బాధితులకు బాసటగా బొజ్జల సుధీర్ రెడ్డి
శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని కోర్టు వద్ద గల కర్మ క్రియల మండపం పక్కన ఉన్న చెంబేడు కాలువ ఆనుకుని ఉన్న 30 అడుగుల కోర్టు ప్రహరీ గోడ కూలిపోవడం తో అక్కడ పక్కనే ఉన్న రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసం కావడంతో నిర్వాసితులకు భరోసా కల్పించే దిశగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కి వారి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి పై విషయాన్ని చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు స్పందిస్తూ అధికారులను అప్రమత్తం చేసి ఇళ్లు కోల్పోయిన వారికి మౌలిక వసతులను కల్పించి కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ఇల్లు కూలిపోయిన నిర్వాసితులకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

