పున్నమి ప్రతి నిధి
సాతాని గుడెం గ్రామంలో సామాజిక సమరసత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి గారి తల్లిగారు కీర్తిశేషులు కీసర ఉత్తరమ్మ గారి దశ–దిశా కర్మ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గెంటేలకు విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ, టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పోతుల చంద్రశేఖర్, బుక్య సీను నాయక్, నవీన్, రామారావు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించి, వారి కుటుంబానికి సంతాపం తెలిపారు.


