పున్నమి ప్రతి నిధి
కర్నూల్ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో 22 మంది సజీవ దహనం కాగా అందులో
ఆంధ్రప్రదేశ్ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా
వింజమూరు మండలం గోల్లవారిపల్లి కి చెందిన ఒకే కుటుంబ సభ్యలు నలుగురు మృతి చెందారు
గోళ్ళ రమేష్ (35), అనూష (30), మన్విత (10) మనీష్ (12) మృతి చెందారు.
వీరి మృతి తో కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్తులు శోక సంద్రం లో మునిగి పోయారు.


