ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం మేర్లపాక బిసి కాలనీలో టీడీపీ కార్యకర్త దొడ్డవరం తిరుపాల్ వార్డ్ మెంబెర్ కుమారుడు దొడ్డవరం ముని ఆకస్మికంగా మరణించడంతో సమాచారం తెలుసుకున్న ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ ముని భౌదీక దేహానికి పూలమాల వేసి శ్రద్ధంజలి ఘటించి తిరుపాల్ కుటుంబ సబ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రమణ, రాచేటి సుబ్రహ్మణ్యం, నరసింహులు నాయుడు, గుణాయాదవ్, సుధీర్, గోపాలరెడ్డి, గోపి రెడ్డి, వై. మనోహర్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్త కుమారునికి నివాళులర్పించిన తెదేపా నాయకులు
ఏర్పేడు, పున్నమి న్యూస్, మార్చి 08: ఏర్పేడు మండలం మేర్లపాక బిసి కాలనీలో టీడీపీ కార్యకర్త దొడ్డవరం తిరుపాల్ వార్డ్ మెంబెర్ కుమారుడు దొడ్డవరం ముని ఆకస్మికంగా మరణించడంతో సమాచారం తెలుసుకున్న ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ ముని భౌదీక దేహానికి పూలమాల వేసి శ్రద్ధంజలి ఘటించి తిరుపాల్ కుటుంబ సబ్యులను పరామర్శించి తన ప్రఘాడ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు రమణ, రాచేటి సుబ్రహ్మణ్యం, నరసింహులు నాయుడు, గుణాయాదవ్, సుధీర్, గోపాలరెడ్డి, గోపి రెడ్డి, వై. మనోహర్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

