Friday, 6 February 2026
  • Home  
  • కార్యకర్తల అభిప్రాయంతోనే మండల అధ్యక్షుల ఎంపిక – ఎమ్మెల్యే విజయశ్రీ
- Featured - ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల అభిప్రాయంతోనే మండల అధ్యక్షుల ఎంపిక – ఎమ్మెల్యే విజయశ్రీ

  కార్యకర్తల అభిప్రాయంతోనే మండల అధ్యక్షుల ఎంపిక – ఎమ్మెల్యే విజయశ్రీ   సూళ్లూరుపేట నియోజకవర్గంలో జూన్ 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు కార్యకర్తల కోరిక మేరకే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. ఏ ఒక్క మండలంలోనూ విభేదాలు లేకుండా ఐక్యంగా అధ్యక్షులను ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి శివప్రసాద్ గారు అబ్జర్వర్‌గా విచ్చేస్తారని, ప్రతి మండలానికి ఒక అబ్జర్వర్‌ను నియమించారని తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్ లు కూడా ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు.    

 

కార్యకర్తల అభిప్రాయంతోనే మండల అధ్యక్షుల ఎంపిక – ఎమ్మెల్యే విజయశ్రీ

 

సూళ్లూరుపేట నియోజకవర్గంలో జూన్ 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు కార్యకర్తల కోరిక మేరకే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ సాగుతుందన్నారు. ఏ ఒక్క మండలంలోనూ విభేదాలు లేకుండా ఐక్యంగా అధ్యక్షులను ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గానికి శివప్రసాద్ గారు అబ్జర్వర్‌గా విచ్చేస్తారని, ప్రతి మండలానికి ఒక అబ్జర్వర్‌ను నియమించారని తెలిపారు. వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్ లు కూడా ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు.

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.