Tuesday, 24 March 2026
  • Home  
  • కార్తీక సోమవారం సందర్భంగా స్వాములకు అన్నసంతర్పణ
- ఎన్ టి ఆర్ జిల్లా

కార్తీక సోమవారం సందర్భంగా స్వాములకు అన్నసంతర్పణ

పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా అయ్యప్ప, శివమాల ధారణ చేసిన స్వాములకు అన్నసంత ర్పణ కార్యక్రమంనిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ భాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన సతీమణి సామినేని విమలభాను ప్రారం భించారు. స్వాములకు నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో కార్తిక సోమవారం సందర్భంగా అయ్యప్ప, శివమాల ధారణ చేసిన స్వాములకు అన్నసంత ర్పణ కార్యక్రమంనిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ భాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన సతీమణి సామినేని విమలభాను ప్రారం భించారు. స్వాములకు నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.