పెడన మండలం బల్లిపర్రు లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు మృతి.
ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని డి కొట్టిన కారు.
తీవ్ర గాయాలతో ఉన్న ద్విచక్రవాహనదారుడుని అంబులెన్సు లో హాస్పిటల్ కి తీసుకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి. మృతి చెందిన వ్యక్తి పెడన పదో వార్డు రాజీవ్ నగర్ కాలనీ నివాసి బ్రహ్మం గా గుర్తింపు

- ఆంధ్రప్రదేశ్
కారు ఢీ కొని ద్విచక్రవాహనదారుడు మృతి
పెడన మండలం బల్లిపర్రు లో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ఒకరు మృతి. ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని డి కొట్టిన కారు. తీవ్ర గాయాలతో ఉన్న ద్విచక్రవాహనదారుడుని అంబులెన్సు లో హాస్పిటల్ కి తీసుకు వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి. మృతి చెందిన వ్యక్తి పెడన పదో వార్డు రాజీవ్ నగర్ కాలనీ నివాసి బ్రహ్మం గా గుర్తింపు

