Sunday, 7 December 2025
  • Home  
  • కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన ప్రపంచ క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం ( ప్రపంచ గులాబీ దినోత్సవం )
- కాకినాడ

కాకినాడ ఐడిఎ ఆధ్వర్యాన ప్రపంచ క్యాన్సర్ రోగుల సంక్షేమ దినోత్సవం ( ప్రపంచ గులాబీ దినోత్సవం )

స్థానిక రమణయ్య పేట లో కేన్సర్ ని జయించిన మహిళల కు కాకినాడ ఐడిఎ సభ్యులు వారికి పండ్లు మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న క్యాన్సర్ రోగులకు ఆశ, ధైర్యం మరియు ఓదార్పును తెలియజేయడానికి అంకితం చేయబడిన ఈ దినోత్సవం క్యాన్సర్ రోగుల సంరక్షణ, మద్దతు మరియు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి అంకితం చేయబడిందని తెలిపారు. ఈ దినోత్సవం క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి ఆశ, సంకల్పం మరియు ధైర్యం యొక్క చిహ్నంగా గులాబీ పువ్వులను ఉపయోగించుకుంటుందని, క్యాన్సర్ రోగులకు మెరుగైన సంరక్షణ, మద్దతు మరియు వనరుల అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ రోజు ఉద్దేశించబడిందని, క్యాన్సర్ నివారణ, చికిత్సల గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుందనీ,రోగులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడం, వారి చికిత్సా విధానంలో వారికి ఊరట కలిగించడం, క్యాన్సర్ రోగులకు సహాయం అందించే సంస్థలకు విరాళం ఇవ్వడం, క్యాన్సర్ రోగులతో మాట్లాడటం, వారికి మానసిక ధైర్యం చెప్పడం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వేంకటేశ్వర రావు, కాకినాడ ఐడిఎ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు .

స్థానిక రమణయ్య పేట లో
కేన్సర్ ని జయించిన మహిళల కు కాకినాడ ఐడిఎ సభ్యులు వారికి పండ్లు మరియు
వస్త్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాకినాడ ఐడిఎ కార్యదర్శి డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ
“ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న క్యాన్సర్ రోగులకు ఆశ, ధైర్యం మరియు ఓదార్పును తెలియజేయడానికి అంకితం చేయబడిన ఈ దినోత్సవం క్యాన్సర్ రోగుల సంరక్షణ, మద్దతు మరియు మానసిక స్థైర్యాన్ని పెంచడానికి అంకితం చేయబడిందని తెలిపారు.
ఈ దినోత్సవం క్యాన్సర్ తో పోరాడుతున్న వారికి ఆశ, సంకల్పం మరియు ధైర్యం యొక్క చిహ్నంగా గులాబీ పువ్వులను ఉపయోగించుకుంటుందని,
క్యాన్సర్ రోగులకు మెరుగైన సంరక్షణ, మద్దతు మరియు వనరుల అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ రోజు ఉద్దేశించబడిందని,
క్యాన్సర్ నివారణ, చికిత్సల గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుందనీ,రోగులు, వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడం, వారి చికిత్సా విధానంలో వారికి ఊరట కలిగించడం,
క్యాన్సర్ రోగులకు సహాయం అందించే సంస్థలకు విరాళం ఇవ్వడం,
క్యాన్సర్ రోగులతో మాట్లాడటం, వారికి మానసిక ధైర్యం చెప్పడం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నిమ్మకాయల వేంకటేశ్వర రావు,
కాకినాడ ఐడిఎ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.