ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కలిసి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినట్లు కనిగిరి పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో తనిఖీలు
ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుధవారం పోలీసులు డాగ్ స్క్వాడ్ తో కలిసి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాల తరలింపును అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగినట్లు కనిగిరి పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

