రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లోని కండలేరు జలాశయం లో మంగళవారం నాటికి 26.224 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి సత్యసాయి గంగకాలువకు 15 క్యూసెక్కులు పినేరు వాగుకు 15 క్యూసెక్కులు లోలెవెల్ స్లుయిస్ 10 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు కండలేరు వరద కాలువ ద్వారా 325 క్యూసెక్కులు జలాశయంలోకి చేరినట్లు తెలియజేశారు
కండలేరు జలాశయం లో 26.224 టీఎంసీలు నీరు
రాపూరు, మే 20, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలం లోని కండలేరు జలాశయం లో మంగళవారం నాటికి 26.224 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు కండలేరు హెడ్ రెగ్యులేటర్ నుండి సత్యసాయి గంగకాలువకు 15 క్యూసెక్కులు పినేరు వాగుకు 15 క్యూసెక్కులు లోలెవెల్ స్లుయిస్ 10 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు కండలేరు వరద కాలువ ద్వారా 325 క్యూసెక్కులు జలాశయంలోకి చేరినట్లు తెలియజేశారు

