ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
ఓట్ చోరీపై రాహుల్ ఆరోపణలకు సీఈసీ కౌంటర్
ఆరోపణలపై ఏడు రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి
అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలి
మహారాష్ట్రలో ఓట్లు పెరిగాయన్నది నిజమైతే..
సరైన సమయంలో రాహుల్ ఎందుకు అభ్యంతరం తెలపలేదు
నకిలీ ఓట్లపై ఒక్క ఆధారం కూడా ఇవ్వలేదు-ఈసీ
ఎన్నికలు ముగిసిన 8 నెలలకు ఆరోపణలు చేయడమేంటి
పదేపదే చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజం కావు-ఈసీ.


