Tuesday, 24 March 2026
  • Home  
  • ఏపీలో రైతులకు భారీ ఊరట!
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో రైతులకు భారీ ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది. ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు. కొత్త విధానం (Notification–13) రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది – తప్పకుండా షేర్ చేయండి. Uploaded Video:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది.
ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు.

కొత్త విధానం (Notification–13)
రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు
WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు
గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన
రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు
Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ

మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు
Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు

భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం
రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి

ఈ సమాచారం ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది – తప్పకుండా షేర్ చేయండి.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.