పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు రూరల్ మండలం లోని మొసలి మడుగు గ్రామ సమీపాన గల పంటపొలాలపై శనివారం రాత్రి ఏనుగులు వచ్చి గ్రామానికి ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేసి కాళ్ళతో తొక్కి పూర్తిగా నష్టపరచడమే కాకుండా అక్కడున్న అరటి చెట్లను కూడా పూర్తిగా విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి ఆ సమయం రైతు తన పొలంలోనే నివాసముంటున్న ఇంటి పక్కనే వచ్చి పంటలను నష్టపరచడం ఆ ఏనుగుల శబ్దాలకు రైతు బయటకు వచ్చి ఏనుగును చూసి వాటి గాండ్రింపులకు భయబ్రాంతులకు గురై పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఆ ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరిచి ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన చంద్రవేణెమ్మ వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి మామిడి తోటలో అమర్చిన సీసి కెమెరాను కూడా విరిచేసి నష్టపరిచాయి ఈ విషయాన్ని ఉదయం పొలంలోకి వెళ్ళి గమనించిన ఆ రైతులు కోత దశలో ఉన్న మామిడి కాయలు ఆఖరి సమయంలో రేట్లు బాగున్నాయని ఇలాంటి సమయంలో ఏనుగులు వచ్చి మాకు నష్టం కలిగించాయని ఇదివరకే అనేక సార్లు వచ్చి మా తోటలతోపాటు గ్రామంలో చాలా మంది రైతుల పంటలను కూడా నష్టపరిచాయానిఈ విదంగా గ్రామంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ వచ్చి పంటలను నష్టపరుస్తూనే ఉన్నాయి రైతులు పూర్తిగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని అటవి ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిని అటవి శాఖ అధికారులు అదుపు చేయలేకపోతున్నారని వాళ్ళు పూర్తిగా విఫలమౌతున్నారని గ్రామం లోని రైతులు వాపోతున్నారు పంటపొలాలపై ఏనుగులు రాకుండా పంటలను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించి అటవి సమీపాన గల ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు వెంటనే ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అటవి శాఖ అధికారులకు. ప్రభుత్వ పాలకులకు తెలియపరుస్తున్నా కానీ ఇంతవరకు వాటిని పట్టించుకునే నాథుడే లేరని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు రాత్రి జరిగిన విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిపారు వారు వచ్చి నష్టమైన రైతుల పంటలను పరిశీలించి నష్టమైన పంటలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని రైతులకు తెలిపారు

ఏనుగుల దాడులో మామిడి తోట ధ్వంసం
పలమనేరు, జులై 27( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు రూరల్ మండలం లోని మొసలి మడుగు గ్రామ సమీపాన గల పంటపొలాలపై శనివారం రాత్రి ఏనుగులు వచ్చి గ్రామానికి ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేసి కాళ్ళతో తొక్కి పూర్తిగా నష్టపరచడమే కాకుండా అక్కడున్న అరటి చెట్లను కూడా పూర్తిగా విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి ఆ సమయం రైతు తన పొలంలోనే నివాసముంటున్న ఇంటి పక్కనే వచ్చి పంటలను నష్టపరచడం ఆ ఏనుగుల శబ్దాలకు రైతు బయటకు వచ్చి ఏనుగును చూసి వాటి గాండ్రింపులకు భయబ్రాంతులకు గురై పరిగెత్తుకుంటూ ఇంటిలోనికి వెళ్ళిపోయాడు ఆ ఏనుగులు పంటపొలాలపై దాడి చేసి తీవ్రంగా నష్టపరిచి ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన చంద్రవేణెమ్మ వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న మామిడి కొమ్మలను విరిచేసి అందులోని కాయలను ఆరగించి మిగిలిన కాయలను నేలపాలు చేశాయి మామిడి తోటలో అమర్చిన సీసి కెమెరాను కూడా విరిచేసి నష్టపరిచాయి ఈ విషయాన్ని ఉదయం పొలంలోకి వెళ్ళి గమనించిన ఆ రైతులు కోత దశలో ఉన్న మామిడి కాయలు ఆఖరి సమయంలో రేట్లు బాగున్నాయని ఇలాంటి సమయంలో ఏనుగులు వచ్చి మాకు నష్టం కలిగించాయని ఇదివరకే అనేక సార్లు వచ్చి మా తోటలతోపాటు గ్రామంలో చాలా మంది రైతుల పంటలను కూడా నష్టపరిచాయానిఈ విదంగా గ్రామంలో ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ వచ్చి పంటలను నష్టపరుస్తూనే ఉన్నాయి రైతులు పూర్తిగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని అటవి ఏనుగులు పంటపొలాలపై రాకుండా వాటిని అటవి శాఖ అధికారులు అదుపు చేయలేకపోతున్నారని వాళ్ళు పూర్తిగా విఫలమౌతున్నారని గ్రామం లోని రైతులు వాపోతున్నారు పంటపొలాలపై ఏనుగులు రాకుండా పంటలను కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించి అటవి సమీపాన గల ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు వెంటనే ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో అటవి శాఖ అధికారులకు. ప్రభుత్వ పాలకులకు తెలియపరుస్తున్నా కానీ ఇంతవరకు వాటిని పట్టించుకునే నాథుడే లేరని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు రాత్రి జరిగిన విషయాన్ని అటవి శాఖ అధికారులకు తెలిపారు వారు వచ్చి నష్టమైన రైతుల పంటలను పరిశీలించి నష్టమైన పంటలకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పిస్తామని రైతులకు తెలిపారు