తొట్టంబేడు, పున్నమి న్యూస్, మార్చి 05, తొట్టంబేడు మండలం నందు పంచాయితీ అభివృద్ధి అధికారుల సంఘం ఎన్నిక ప్రక్రియలో నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికకావడం జరిగినది. తొట్టంబేడు మండల పంచాయితీ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షునిగా ఎన్ భాస్కర్, ఉపాధ్యక్షురాలుగా కే.శాంతి, శివకృష్ణ, జనరల్ సెక్రెటరీగా కే. రంజిత, బి.వాసు, ట్రెజరర్ గా.. హరిబాబు, సారధి ఎన్నికైనారు వీరికి పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. తమ తమ సచివాల ద్వారా తాము ఇప్పటికే ప్రజలకు సేవలు అందిస్తున్నామని తమ యూనియన్ ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత సేవలు అందించి వారికి ప్రభుత్వం తరఫున వస్తున్న సంక్షేమ పథకాలు అందించడంలో యూనియన్ ముందు ఉంటుందని పంచాయతీ సెక్రెటరీలకు, ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చిన ఆ సమస్యలు పరిష్కరించేందుకు తమ సంఘం ద్వారా కార్యాచరణ చేపట్టి సమస్యను పరిష్కరించే దిశగా తాము ముందుంటామని వారు తెలియజేశారు.

ఏకగ్రీవంగా పంచాయితీ అభివృద్ధి సంఘాధికారుల ఎన్నిక
తొట్టంబేడు, పున్నమి న్యూస్, మార్చి 05, తొట్టంబేడు మండలం నందు పంచాయితీ అభివృద్ధి అధికారుల సంఘం ఎన్నిక ప్రక్రియలో నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికకావడం జరిగినది. తొట్టంబేడు మండల పంచాయితీ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షునిగా ఎన్ భాస్కర్, ఉపాధ్యక్షురాలుగా కే.శాంతి, శివకృష్ణ, జనరల్ సెక్రెటరీగా కే. రంజిత, బి.వాసు, ట్రెజరర్ గా.. హరిబాబు, సారధి ఎన్నికైనారు వీరికి పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. తమ తమ సచివాల ద్వారా తాము ఇప్పటికే ప్రజలకు సేవలు అందిస్తున్నామని తమ యూనియన్ ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత సేవలు అందించి వారికి ప్రభుత్వం తరఫున వస్తున్న సంక్షేమ పథకాలు అందించడంలో యూనియన్ ముందు ఉంటుందని పంచాయతీ సెక్రెటరీలకు, ఉద్యోగస్తులకు ఎటువంటి సమస్యలు వచ్చిన ఆ సమస్యలు పరిష్కరించేందుకు తమ సంఘం ద్వారా కార్యాచరణ చేపట్టి సమస్యను పరిష్కరించే దిశగా తాము ముందుంటామని వారు తెలియజేశారు.

