పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 :సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన దుర్గం వెంకటయ్య ఏంవి ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ను సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుర పెళ్లి వెంకటేష్, సభావత్ రఘు నాయక్, రాచకొండ రమేష్, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, గునిగంటి రాజు గౌడ్, వలిగొండ మాధవులు, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

*ఏంవి ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ప్రారంభించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 :సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన దుర్గం వెంకటయ్య ఏంవి ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ను సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుర పెళ్లి వెంకటేష్, సభావత్ రఘు నాయక్, రాచకొండ రమేష్, క్రైమ్ మిర్రర్ రిపోర్టర్ ఉప్పల వెంకటేష్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, గునిగంటి రాజు గౌడ్, వలిగొండ మాధవులు, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

