Monday, 8 December 2025
  • Home  
  • ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష.
- ఆంధ్రప్రదేశ్

ఉల్లి కొనుగోళ్లపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష.

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలన్న సీఎం చంద్రబాబు. రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. పంట ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి. రైతుబజార్ల సంఖ్య పెంచడంతో పాటు ఆధునీకరణ చర్యలు చేపట్టాలి : సీఎం చంద్రబాబు

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @
నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశం. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సీఎం సూచన. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలన్న సీఎం చంద్రబాబు. రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి. పంట ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలి. రైతుబజార్ల సంఖ్య పెంచడంతో పాటు ఆధునీకరణ చర్యలు చేపట్టాలి : సీఎం చంద్రబాబు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.