డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం:మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యారావు గారు ఈరోజు సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, కుమారుడు గొల్లపల్లి శ్రీధర్ తో సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశం లో భాగంగా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ” కార్యక్రమం గురించి చర్చించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు: కుసుమ చంద్రశేఖర్, అడబాల బ్రహ్మాజీ, కట్టా శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య పాల్గొన్నారు.

ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ”
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం:మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గ ఇంచార్జ్ సూర్యారావు గారు ఈరోజు సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, కుమారుడు గొల్లపల్లి శ్రీధర్ తో సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశం లో భాగంగా పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12వ తారీఖున జరగబోవు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం నియోజకవర్గ స్థాయి ర్యాలీ” కార్యక్రమం గురించి చర్చించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు: కుసుమ చంద్రశేఖర్, అడబాల బ్రహ్మాజీ, కట్టా శ్రీనివాస్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య పాల్గొన్నారు.

