Thursday, 5 February 2026
  • Home  
  • ఇద్దరు చనిపోయినా.. దాచారు: దాడిశెట్టి
- ఆంధ్రప్రదేశ్

ఇద్దరు చనిపోయినా.. దాచారు: దాడిశెట్టి

తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని YCP చీఫ్ జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్కు వివరించారు.

తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని YCP చీఫ్ జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్కు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.