తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని YCP చీఫ్ జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్కు వివరించారు.

ఇద్దరు చనిపోయినా.. దాచారు: దాడిశెట్టి
తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని YCP చీఫ్ జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్కు వివరించారు.

