ఈరోజు భువనగిరి పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ ను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ700 సర్వే నెంబర్లు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి 20 ఏళ్లు గడుస్తున్న అధికారులు కానీ పాలకులు గాని పట్టించుకోవడం లేదు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ఈ పోరాట ఆగదని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ అన్నారు రెండు నెలల క్రితం 700 సర్వే నెంబర్లు గుడిసెలు వేసుకుంటే అధికారులు నెల రోజులు టైం అడిగి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఈరోజు ఎమ్మార్వో ఆఫీస్ ను ముట్టడి చేయడం జరిగింది. తహసిల్దారి ఈరోజు మాట్లాడుతూ వారం రోజులలో సర్వేను పూర్తిచేస్తే పై అధికారులకు ఇస్తామని ఎమ్మార్వో గారు హామీ ఇవ్వడం జరిగింది హామీతో ముట్టడిని విరమింప చేయడం జరిగింది లేనిపక్షంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆమె అన్నారు భువనగిరి పట్టణంలో సుమారు అయిదారువేల మందికి ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్నారు ఇంటిలో ఎవరైనా మరణిస్తే ఇంటి యజమానులు ఇంటి ముందట వేయకుండా శవాన్ని ఊరు అవుతల చెట్ల కింద ఉంచి దహన సంస్కారాలు చేస్తున్నారు పాలకులు గానీ అధికారులు గానీ ఈ దీనమైన పరిస్థితిని గమనించి వెంటనే వారికి స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా హుస్నాబాద్ బస్వాపురం కాలనీలో ప్రభుత్వము అక్కడ కొంతమందికి ఇల్లు కేటాయించడం జరిగింది ఇండ్లు కట్టుకున్న సమయంలో రైతులు వచ్చి ఇది మా భూమి అని పునాదులు తీయకుండా మధ్యననే ఆపివేయడం దానివలన అనేకమంది నష్టపోయినారు 649లో గతంలో 470 మందికి పట్టాలి ఇవ్వడం జరిగింది సిపిఎం పోరాట ఫలితంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరూ చాలా సంవత్సరాలు అయినది వారి సర్టిఫికెట్లను డబ్బాలలో వెయ్యాలని ఆరోజు ఆర్డిఓ గారు ప్రకటించడం జరిగింది. అందులో కొంతమంది మాత్రమే వేయడం జరిగింది. వారికి జాగాలు 75 గజాలు చొప్పున ఇవ్వడం జరిగింది మిగతావారు వారికి తెలియక సర్టిఫికెట్లను డబ్బాలలో వేయలేదు వారు కూడా వందల సంఖ్యలో ఉన్నారు 700 సర్వే నెంబర్లు పట్టా సర్టిఫికెట్ వచ్చినవా వారికి 107 లో గతంలో ఇళ్లస్థలాలు కేటాయించిన వారికి 649లో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ 700 సర్వే నెంబర్ సుమారు 14 ఎకరాల స్థలం ఉన్నదని తెలిసినది ఆ స్థలమును ఒక కాలనీగా ఏర్పాటు చేసి లేఅవుట్ ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎం పార్టీ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో గారు మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇండ్ల జాగా చూపించి వారికి ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టాలని గుడిసెల పోరాట కమిటీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు కల్లూరి నాగమణి పట్టణ కమిటీ నాయకులు బర్ల వెంకటేష్ వల్లా దాస్ అంజయ్య దండుగిరి ఈర్ల రాహుల్ కొత్త లలిత మాటూరి కవిత కొత్త లక్ష్మయ్య నరాల నరసింహ గుడిసెల పోరాట నాయకులు దొడ్డి శంకర్ పిట్టల చంద్రశేఖర్ కన్యబోయిన కృష్ణవేణి కన్నబోయినా అరుణ గుండె గళ్ళ భారతమ్మ కళావతి స్వరూప వరమ్మ వెంకటమ్మ తులసి వల్దాసు జంగమ్మ గుండె గళ్ళ భారతమ్మ మంజుల లక్ష్మి సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు..

ఇండ్ల స్థలాల కోసం ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి
ఈరోజు భువనగిరి పట్టణంలో ఎమ్మార్వో ఆఫీస్ ను ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ700 సర్వే నెంబర్లు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి 20 ఏళ్లు గడుస్తున్న అధికారులు కానీ పాలకులు గాని పట్టించుకోవడం లేదు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ఈ పోరాట ఆగదని రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ అన్నారు రెండు నెలల క్రితం 700 సర్వే నెంబర్లు గుడిసెలు వేసుకుంటే అధికారులు నెల రోజులు టైం అడిగి మూడు నెలలు గడుస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఈరోజు ఎమ్మార్వో ఆఫీస్ ను ముట్టడి చేయడం జరిగింది. తహసిల్దారి ఈరోజు మాట్లాడుతూ వారం రోజులలో సర్వేను పూర్తిచేస్తే పై అధికారులకు ఇస్తామని ఎమ్మార్వో గారు హామీ ఇవ్వడం జరిగింది హామీతో ముట్టడిని విరమింప చేయడం జరిగింది లేనిపక్షంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపడతామని ఆమె అన్నారు భువనగిరి పట్టణంలో సుమారు అయిదారువేల మందికి ఇండ్లు లేక కిరాయి ఇండ్లలో ఉంటున్నారు ఇంటిలో ఎవరైనా మరణిస్తే ఇంటి యజమానులు ఇంటి ముందట వేయకుండా శవాన్ని ఊరు అవుతల చెట్ల కింద ఉంచి దహన సంస్కారాలు చేస్తున్నారు పాలకులు గానీ అధికారులు గానీ ఈ దీనమైన పరిస్థితిని గమనించి వెంటనే వారికి స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా హుస్నాబాద్ బస్వాపురం కాలనీలో ప్రభుత్వము అక్కడ కొంతమందికి ఇల్లు కేటాయించడం జరిగింది ఇండ్లు కట్టుకున్న సమయంలో రైతులు వచ్చి ఇది మా భూమి అని పునాదులు తీయకుండా మధ్యననే ఆపివేయడం దానివలన అనేకమంది నష్టపోయినారు 649లో గతంలో 470 మందికి పట్టాలి ఇవ్వడం జరిగింది సిపిఎం పోరాట ఫలితంగా పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరూ చాలా సంవత్సరాలు అయినది వారి సర్టిఫికెట్లను డబ్బాలలో వెయ్యాలని ఆరోజు ఆర్డిఓ గారు ప్రకటించడం జరిగింది. అందులో కొంతమంది మాత్రమే వేయడం జరిగింది. వారికి జాగాలు 75 గజాలు చొప్పున ఇవ్వడం జరిగింది మిగతావారు వారికి తెలియక సర్టిఫికెట్లను డబ్బాలలో వేయలేదు వారు కూడా వందల సంఖ్యలో ఉన్నారు 700 సర్వే నెంబర్లు పట్టా సర్టిఫికెట్ వచ్చినవా వారికి 107 లో గతంలో ఇళ్లస్థలాలు కేటాయించిన వారికి 649లో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ 700 సర్వే నెంబర్ సుమారు 14 ఎకరాల స్థలం ఉన్నదని తెలిసినది ఆ స్థలమును ఒక కాలనీగా ఏర్పాటు చేసి లేఅవుట్ ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఎం పార్టీ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో గారు మరియు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇండ్ల జాగా చూపించి వారికి ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేపట్టాలని గుడిసెల పోరాట కమిటీ డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ పట్టణ కార్యవర్గ సభ్యులు వనం రాజు కల్లూరి నాగమణి పట్టణ కమిటీ నాయకులు బర్ల వెంకటేష్ వల్లా దాస్ అంజయ్య దండుగిరి ఈర్ల రాహుల్ కొత్త లలిత మాటూరి కవిత కొత్త లక్ష్మయ్య నరాల నరసింహ గుడిసెల పోరాట నాయకులు దొడ్డి శంకర్ పిట్టల చంద్రశేఖర్ కన్యబోయిన కృష్ణవేణి కన్నబోయినా అరుణ గుండె గళ్ళ భారతమ్మ కళావతి స్వరూప వరమ్మ వెంకటమ్మ తులసి వల్దాసు జంగమ్మ గుండె గళ్ళ భారతమ్మ మంజుల లక్ష్మి సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు..

