ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @ఆస్ట్రేలియా హై కమిషన్:
మానవ వనరులు, టెక్నాలజీ & ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.
ప్రత్యేక సందర్శనల కార్యక్రమం లో భాగస్వామ్యం – 2001లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్య, స్కిల్స్, ఆక్వాకల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వం, లోకేష్ కృషి – ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మాప్పై మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాయి..!


