Thursday, 31 July 2025
  • Home  
  • ఆక్రమణ లు తొలగించి అభివృద్ధి పనులు చేపట్టాలి. బిజెపి నేత శ్రీనివాస్ రెడ్డి డిమాండ్
- ఖమ్మం

ఆక్రమణ లు తొలగించి అభివృద్ధి పనులు చేపట్టాలి. బిజెపి నేత శ్రీనివాస్ రెడ్డి డిమాండ్

*ఖిల్లా చుట్టూ ఆక్రమాణాలు తొలగించి ఖిల్లా ని అభివృద్ధి చెయ్యండి* ఖమ్మం పున్నమి ప్రతినిధి ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం 29 కోట్లు కేటాయించినది. దీన్ని స్వాగటిస్తున్నాం అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అయితే ఖిల్లా చుట్టూ ఉన్నంటటువంటి ఆక్రమణలు తొలిగించి ఖిల్లా కి వెళ్ళడానికి విశాలమైన దారిని ఏర్పాటు చెయ్యాలి అని, కుల మతాలకి ఆతీతం గా ఎవరు ఆక్రమించుకున్న తొలగించాలి అని తరువాత ఖిల్లా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారూ

*ఖిల్లా చుట్టూ ఆక్రమాణాలు తొలగించి ఖిల్లా ని అభివృద్ధి చెయ్యండి*
ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఖమ్మం ఖిల్లా అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం 29 కోట్లు కేటాయించినది. దీన్ని స్వాగటిస్తున్నాం అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అయితే ఖిల్లా చుట్టూ ఉన్నంటటువంటి ఆక్రమణలు తొలిగించి ఖిల్లా కి వెళ్ళడానికి విశాలమైన దారిని ఏర్పాటు చెయ్యాలి అని, కుల మతాలకి ఆతీతం గా ఎవరు ఆక్రమించుకున్న తొలగించాలి అని తరువాత ఖిల్లా అభివృద్ధి పనులు మొదలు పెట్టాలి అని బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారూ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.