ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ వారు నిర్వహించిన రంగోలి పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిని సాధించారు.

- ఎన్ టి ఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్ రోజు సొసైటీ వారి రంగోలి హేళ విజేతలు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు..,
ఆంధ్రప్రదేశ్ రోజ్ సొసైటీ వారు నిర్వహించిన రంగోలి పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిని సాధించారు.

